నమో నారసింహ దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం
శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా శుక్రవారం, తిరువీధి జరిగింది, నాలాయిర అధ్యాపకులు దివ్య ప్రబంధాన్ని అందం గా గానం చేసి స్వామి కి విన్నపం చేశారు,
వేద పండితులు వేద పారాయణ చేశారు, అమ్మవారి వారిని చూసిన భక్తులు పులకించిపోయారు.

