ప్రభుత్వ అధికారులైన అందరికీ కన్నీటితో వేడుకుని చెప్పుకొని విన్నపం ఏమనగా విశాఖపట్నం అతి పెద్ద పట్టణమైన విశాఖపట్నంలో మధురవాడ కొమ్మాది మారికవలస దాటిన వెంటనే గాయత్రి విద్యా పరిషత్ హాస్పిటల్ ప్రతిరోజు అనేక వందల మంది ఏదో ఒక అనారోగ్యములతో గాయత్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం అనేక దూర ప్రాంతాల నుండి ట్రీట్మెంట్ కోసం వస్తూ వెళ్తూ ఉంటారు అటువంటి గాయత్రి హాస్పిటల్ ఎదురుగా రోగులు పబ్లిక్కు రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బందికరముగా ఉంటుందని రోగులు పబ్లిక్కు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఎందుకంటే ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు మరియు స్టాపర్లు లేకపోవడం వల్ల ఈ హైవేపై వచ్చే వాహనాలను దాటేటప్పుడు రోగులకు అక్కడ ఉన్న ప్రజలకు చాలా వచ్చి వెళ్లే వాహనాల వల్ల రోడ్డు దాటేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరియు ప్రమాదకరంగా ఉంటుంది దయచేసి అధికారులు రోగుల పైన మరియు అక్కడ ఉన్న ప్రజల పైన ఆలోచన చేసి ఆ గాయత్రి హాస్పిటల్ ఎదురుగా దాటే విధముగా పబ్లిక్ కి మరియు రోగులకు ఇబ్బంది లేకుండా స్టాపర్ లు మరియు వాహనాలకు స్లో అయ్యేటట్లుగా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తారని ప్రభుత్వాధికారులైన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి ప్రతి ఒక్కరిని కన్నీటితో ప్రార్థిస్తున్నాము
మరియు ఆ రోడ్లు దాటేటప్పుడు అనేకమందికి వాహనదారుల ద్వారా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి దయచేసి ప్రభుత్వ అధికారులైన మీరు మా యందు దయ ఉంచి స్పీడ్ బ్రేకర్లను మరియు స్టాపర్లను అక్కడ ఏర్పాటు చేస్తారని అధికారులైన మిమ్మల్ని అనేక విధాలుగా ప్రార్థిస్తున్నాము కొమ్మాది దాటిన తర్వాత గాయత్రి విద్యా పరిషత్ హాస్పిటల్ గాయత్రి హాస్పిటల్ అంటారు దయచేసి సహాయం చేస్తారని అధికారులకు విన్నవించుకుంటున్నాము