అమలాపురం రూరల్ మండలం కామనగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన జాయింట్ కలెక్టర్ టి నిషాంతి.
ఇక్కడ పరీక్షలు విషయంలో రాజీ పడవద్దు అని, ఏ సంఘటన జరిగినా వెంటనే మాకు తెలియపరచవలసిందిగా ప్రధాన ఉపాధ్యాయులని కోరడం జరిగింది.